పోచమ్మ ఆలయంలో మొక్కులు
NEWS Aug 07,2025 12:08 pm
మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధ్యక్షులు మైలారం రాంబాబు - సంతోషిని దంపతులు. కార్యదర్శి ఎల్మీ రవి జ్యోతి, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, వాసవి ఆలయం అధ్యక్షులు చాడ సురేష్, పావని సేవాదళ్ అధ్యక్షులు దొంతుల సంతోష్ మహిళా సంఘం అధ్యక్షురాలు పుల్లూరి మధుమిత, నవీన్, కార్యదర్శి చిట్టి మిల్లి శ్రీనివాస్ అమర్నాథ్ సంధ్య, జొన్న చరివిత, జొన్న శ్రీనివాస్, స్వరూప సాయిరాం, సాంస్కృతిక అధ్యక్షుడు చింత లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.