Logo
Download our app
ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
NEWS   Aug 01,2025 06:24 pm
సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయకి చెందిన, మహిళ అంకమ్మ అనే వికలాంగురాలపై సింగరాయకొండ ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించాడంటూ, బాధిత మహిళ ఆరోపించింది. ఓ వ్యక్తి తాగి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ‌ల, ఫిర్యాదు తీసుకోకుండా తనను ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడని, బాధిత మహిళ ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు, బాధితురాలు బంధువులు.

Top News


LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...
LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...
LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...
LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source