ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
NEWS Aug 01,2025 06:24 pm
సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయకి చెందిన, మహిళ అంకమ్మ అనే వికలాంగురాలపై సింగరాయకొండ ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించాడంటూ, బాధిత మహిళ ఆరోపించింది. ఓ వ్యక్తి తాగి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల, ఫిర్యాదు తీసుకోకుండా తనను ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడని, బాధిత మహిళ ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు, బాధితురాలు బంధువులు.