కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 'సుప్రీం' నోటీసులు
NEWS Aug 01,2025 03:01 pm
బెట్టింగ్ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వివరాలు ఫైల్ చేయాలని గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంపై మండిపడింది. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.