వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన
NEWS Aug 01,2025 09:31 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పీఎం-కిసాన్ పథకం 20వ విడతగా రూ.20,500 కోట్లను 9.7 కోట్ల మంది రైతులకు విడుదల చేస్తారు.