రేషన్ కార్డ్స్ పంపిణి చేసిన ఎమ్మెల్యే
NEWS Aug 01,2025 06:20 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్ కలెక్టర్ B.S లతతో కలిసి ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన రేషన్ కార్డ్స్ పంపిణి చేశారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మర్వో వరప్రసాద్, అధికారులు బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.