నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య 5వ టెస్టు
NEWS Jul 31,2025 08:07 am
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. 5 టెస్టు సీరీస్ లో భాగంగా 2-1 తేడాతో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. తొలి, మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే 2వ టెస్టులో భారత్ విజయం సాధించింది. 4వ టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓడి పోకుండా డ్రాగా ముగించింది. ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.