ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ AE
NEWS Jul 30,2025 06:55 pm
జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఎసిబి అధికారులకు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కారు పంచాయతీరాజ్ AE అనిల్ కుమార్. కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం గత 4 ఏళ్లుగా తను నిర్మించిన వివిధ పనుల బిల్లు 13,85,000 రూపాయల బిల్లు కోసం క్వాలిటీ కంట్రోలర్ అనిల్ ను సంప్రదించగా 10 వేల రూపాయల లంచం డిమాండ్. చేసినట్టు బాధితుడు తెలిపారు.