గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న గొర్రెల స్కామ్ పై దూకుడు పెంచింది ఈడీ. మాజీ మంత్రి తలసాని OSD కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ స్కీంలో రూ. 700 కోట్ల స్కాం జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేసింది.