టోల్గేట్ సిబ్బందిపై వాహనదారుల ఆగ్రహం
NEWS Jul 30,2025 10:27 am
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద, వాహనాలు బారులు తీరాయి.బస్ లకు, లారీలకు కలిపి 3 లైన్లు, కార్లకు మాత్రమే 3 లైన్లు ఉండటంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పనులకు ఆలస్యం అవుతుందని టెన్షన్ లో ఉద్యోగులు,గంటల పాటు వాహనాలు ఆపి చోద్యం చూస్తున్నారు అంటూ టోల్ గేట్ సిబ్బందిపై మండి పడుతున్నారు ప్రయాణికులు, వాహనదారులు.