జగన్తో ఆదిమూలపు సురేష్ భేటీ
NEWS Jul 30,2025 10:29 am
తాడేపల్లిలో జరిగిన PAC సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ మంత్రి, PAC సభ్యులు కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్. అనంతరం కొండేపి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, అక్రమ కేసులతో పాటు పార్టీ పరిస్థితులను వైఎస్ జగన్ కు తెలిపారు.