పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది
NEWS Jul 30,2025 01:47 am
ఆపరేషన్ సిందూర్కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ సిందూర్, ఇటీవల ఆపరేషన్ మహదేవ్ కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి అన్నారు. వీటి గురించి హోంమంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇచ్చారని పేర్కొన్నారు.