ఆపరేషన్ సిందూర్పై అనుమానాలు ఉన్నాయి: లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ
NEWS Jul 28,2025 05:05 pm
ఆపరేషన్ సిందూర్పై అనేక సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కుట్రలను సాగనివ్వకూడదని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనేక విషయాలు చెప్పారని, కానీ పహల్గామ్కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో మాత్రం చెప్పలేదని వ్యాఖ్యానించారు.