తమిళనాడులో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఆయనకు ఘన స్వాగతం పలికారు గవర్నర్ రవి. ఈ సందర్బంగా బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించారు. మహా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రాజేంద్రచోళుని జయంతి ఉత్సవం నేపథ్యంలో ఆడి తిరువత్తిరై ఉత్సవాలకు హాజరయ్యారు.