ప్రముఖ జర్నలిస్ట్ రానా అయ్యూబ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భారత దేశంపై ఆమె పుస్తకం రాస్తున్నారు. పరిశోధనలో భాగంగా తనను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి సీఎం స్థాయికి ఎలా ఎదిగాననే విషయంపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. రానా అయ్యూబ్ ను సన్మానించారు.