శివాలయానికి 50 సిమెంట్ బస్తాల విరాళం
NEWS Jul 26,2025 10:56 pm
బుచ్చయ్యపేట మండలం కోమల్లపూడి శివాలయానికి 50 సిమెంట్ బస్తాలు విరాళాన్ని విశాఖ డైరీ డైరెక్టర్ గేదల సత్యనారాయణకి మల్లం గ్రామానికి చెందిన గొలగాని శ్రీనివాస్ యాదవ్ (లేటు) రామునాయుడు తండ్రి జ్ఞాపకార్థంగా అందించారు. ఈ కార్యక్రమంలో గోకివాడ కోటేశ్వరరావు, సింగంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.