ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హై కోర్టు లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సీరియస్ అయ్యింది. తన దావాను కొట్టి వేసింది. యధావిధిగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో విచారణను ఎదుర్కోనుంది శ్రీలక్ష్మి.