రాష్ట్రంలో 4.1 కోట్ల మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 3 కోట్ల మందికి మాత్రమే పరీక్షలు చేయడం జరిగిందన్నారు మంత్రి సత్య కమార్ యాదవ్ . మూడు రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించామన్నారు. మిగిలి పోయిన వారికి త్వరగా పరీక్షలు చేపట్టాలని స్పష్టం చేశారు.