ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది.
రైతుల ఖాతాల్లో రూ.163.67 కోట్లు జమ అయ్యాయి. 18,726 మంది రైతులకు అందాయి. ఇప్పటికే సీఆర్డీఏ సిద్దం చేసిన జాబితా మేరకు ఈ నిధులను రిలీజ్ చేసినట్లు స్పష్టం చేసింది సర్కార్.