సీఎంను కలిసిన మీడియా సలహా కమిటీ
NEWS Jul 23,2025 09:05 am
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ కలిసింది. కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పరిపూర్ణ చారి, సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా సలహా కమిటీని ప్రత్యేకంగా అభినందించారు రేవంత్ రెడ్డి.