మంత్రి పొంగులేటితో కవి అందెశ్రీ భేటీ
NEWS Jul 23,2025 08:51 am
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ప్రముక కవి, రచయిత అందెశ్రీ. తాను రాసిన నిప్పుల వాగు పుస్తకాన్ని మంత్రికి బహూకరించారు. ఈ సందర్బంగా అందెశ్రీని అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారని, ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు.