ఈ నెల 25, 26న మాల్దీవుల్లో ప్రధాని మోదీ టూర్
NEWS Jul 22,2025 11:33 am
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 25, 26న మాల్దీవులకు పర్యటించనున్నారు. మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానంతో జరిగే ఈ టూర్లో 60వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. భారత-మాల్దీవ్ సంబంధాలు, ఆర్థిక-సముద్ర భద్రతా భాగస్వామ్యం పై చర్చలు జరుగనున్నాయి.