ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ కు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది 2025 కి ఆను దాశరథి కృష్ణమాచార్య అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా దాశరథి అవార్డు దక్కడం పట్ల ఆనందంగా ఉందన్నారు దేవేందర్.