ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మొత్తం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింద. విచారణ సమయంలోనే ఒకరు మృతి చెందగా.. జైలు నుంచి విడుదల కానున్నార మిగతా 12 మంది నిందితులు . నేర నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది కోర్టు... 2006లో సంచలనం సృష్టించించాయి ముంబై ట్రైన్ల వరుస పేలుళ్లు . ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందారు.