పాతబస్తీ ఎవరి జాగీర్ కాదు - బండి సంజయ్
NEWS Jul 21,2025 09:55 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాతబస్తీ ఎవరి జాగీర్ కాదన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద జైశ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం అన్నారు. పాతబస్తీలో ట్యాక్స్ ఎవరు కడుతున్నారని , కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారని నిలదీశారు. బిల్లులు కోసం అధికారులు వెళ్తే పాతబస్తీలో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.