Logo
Download our app
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
NEWS   Jul 11,2025 11:40 am
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు. ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేదన్నారు. మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పే నైతిక అర్హత కూడా ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌న్నారు.

Top News


LATEST NEWS   Jul 11,2025 03:09 pm
బీసీల రిజర్వేషన్ల అంశంలో రాజకీయం వద్దు
కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ ఎంపీ కె. కేశ‌వ‌రావు బీసీల రిజ‌ర్వేష‌న్ల అంశంపై స్పందించారు. రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని ఆయా పార్టీల‌కు సూచించారు. ప్ర‌ధానంగా బీఆర్ఎస్...
LATEST NEWS   Jul 11,2025 03:09 pm
బీసీల రిజర్వేషన్ల అంశంలో రాజకీయం వద్దు
కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ ఎంపీ కె. కేశ‌వ‌రావు బీసీల రిజ‌ర్వేష‌న్ల అంశంపై స్పందించారు. రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని ఆయా పార్టీల‌కు సూచించారు. ప్ర‌ధానంగా బీఆర్ఎస్...
LATEST NEWS   Jul 11,2025 02:21 pm
ఐటీఐ మైదానంలో వన మహోత్సవ మొక్కలు నాటిన ఎమ్మెల్యే పెద్దపల్లి కలెక్టర్
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత"...
LATEST NEWS   Jul 11,2025 02:21 pm
ఐటీఐ మైదానంలో వన మహోత్సవ మొక్కలు నాటిన ఎమ్మెల్యే పెద్దపల్లి కలెక్టర్
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత"...
LATEST NEWS   Jul 11,2025 02:15 pm
8 మంది విద్యార్థులపై పిచ్చికుక్క దాడి
మెట్ పల్లి పట్టణంలోని బోయవాడలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. స్కూలుకు వెళుతున్న ఆరుగురు విద్యార్థులను ఓ చిన్నారిని, మహిళను కుక్క కరిచింది. స్థానికులు...
LATEST NEWS   Jul 11,2025 02:15 pm
8 మంది విద్యార్థులపై పిచ్చికుక్క దాడి
మెట్ పల్లి పట్టణంలోని బోయవాడలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. స్కూలుకు వెళుతున్న ఆరుగురు విద్యార్థులను ఓ చిన్నారిని, మహిళను కుక్క కరిచింది. స్థానికులు...
⚠️ You are not allowed to copy content or view source