Logo
Download our app
జరుగుమల్లిలో పర్యటించిన మంత్రి
NEWS   Jul 03,2025 12:32 pm
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, జరుగుమల్లిలో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అందిస్తున్న‌ పథ‌కాలను వివ‌రించారు. అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 07:06 pm
KCRకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ సీజనల్ వ్యాధుల...
LATEST NEWS   Jul 03,2025 07:06 pm
KCRకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ సీజనల్ వ్యాధుల...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
⚠️ You are not allowed to copy content or view source