Logo
Download our app
ఇంటి స్థలం కోసం పరస్పరం దాడులు మహిళలకు గాయాలు
NEWS   Jul 03,2025 11:33 am
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వెంకట కృష్ణాపురం గ్రామంలో ఇంటి స్థలం వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జ‌రిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు కర్రలు, పైపులతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News


LATEST NEWS   Jul 03,2025 07:06 pm
KCRకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ సీజనల్ వ్యాధుల...
LATEST NEWS   Jul 03,2025 07:06 pm
KCRకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ సీజనల్ వ్యాధుల...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
⚠️ You are not allowed to copy content or view source