Download our app
✖
Download our app
ఇంటి స్థలం కోసం పరస్పరం దాడులు మహిళలకు గాయాలు
NEWS Jul 03,2025 11:33 am
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వెంకట కృష్ణాపురం గ్రామంలో ఇంటి స్థలం వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు కర్రలు, పైపులతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Top News
LATEST NEWS Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్కు ఇన్స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్కు షాక్ తగిలింది. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్స్టాలో చెక్...
LATEST NEWS Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్కు ఇన్స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్కు షాక్ తగిలింది. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్స్టాలో చెక్...
LATEST NEWS Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...
LATEST NEWS Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...
LATEST NEWS Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్లో పురపాలక సంఘం...
LATEST NEWS Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్లో పురపాలక సంఘం...
⚠️ You are not allowed to copy content or view source