Logo
Download our app
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
NEWS   Jul 03,2025 08:55 am
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు అప్పగించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘ‌న‌త రోశ‌య్య‌ది.

Top News


LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 05:57 pm
భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
కనిగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఐ కమిటీ సమావేశం నిర్వహించింది. రోజురోజుకూ భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు ఆ పార్టీ కార్యదర్శి పి సి కేశవరావు. భూ ఆక్రమణలపై...
LATEST NEWS   Jul 03,2025 05:57 pm
భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
కనిగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఐ కమిటీ సమావేశం నిర్వహించింది. రోజురోజుకూ భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు ఆ పార్టీ కార్యదర్శి పి సి కేశవరావు. భూ ఆక్రమణలపై...
⚠️ You are not allowed to copy content or view source