Logo
Download our app
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
NEWS   Jul 03,2025 08:50 am
తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Top News


LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:03 pm
దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్‌
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి...
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 06:00 pm
పేద‌ల‌ సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు....
LATEST NEWS   Jul 03,2025 05:57 pm
భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
కనిగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఐ కమిటీ సమావేశం నిర్వహించింది. రోజురోజుకూ భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు ఆ పార్టీ కార్యదర్శి పి సి కేశవరావు. భూ ఆక్రమణలపై...
LATEST NEWS   Jul 03,2025 05:57 pm
భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
కనిగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఐ కమిటీ సమావేశం నిర్వహించింది. రోజురోజుకూ భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు ఆ పార్టీ కార్యదర్శి పి సి కేశవరావు. భూ ఆక్రమణలపై...
⚠️ You are not allowed to copy content or view source