Logo
Download our app
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
NEWS   Jul 02,2025 01:22 pm
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సంభవించిన పేలుడులో 40 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. గాయపడినవారికి వైద్య, పునరావాస సహాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, 90 రోజులు కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

Top News


LATEST NEWS   Jul 03,2025 08:18 am
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు విడుద‌ల
రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు...
LATEST NEWS   Jul 03,2025 08:18 am
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు విడుద‌ల
రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు...
LATEST NEWS   Jul 03,2025 08:14 am
ఆల‌యాల అభివృద్దికి రూ. 50 కోట్లు మంజూరు
కుప్పం రైతుల‌కు మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్టు నిర్మిస్తామ‌న్నారు. ఆల‌యాల అభివృద్ది కోసం రూ. 50...
LATEST NEWS   Jul 03,2025 08:14 am
ఆల‌యాల అభివృద్దికి రూ. 50 కోట్లు మంజూరు
కుప్పం రైతుల‌కు మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్టు నిర్మిస్తామ‌న్నారు. ఆల‌యాల అభివృద్ది కోసం రూ. 50...
LATEST NEWS   Jul 03,2025 07:41 am
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు ఎదురుదెబ్బ
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు ఎదురుదెబ్బ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ...
LATEST NEWS   Jul 03,2025 07:41 am
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు ఎదురుదెబ్బ
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు ఎదురుదెబ్బ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ...
⚠️ You are not allowed to copy content or view source