Logo
Download our app
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
NEWS   Jul 02,2025 03:47 am
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది. రూ. 24.57 ల‌క్ష‌ల న‌గ‌దు సీజ్ చేశామ‌ని పేర్కొంది. రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న వాటిల్లో 80 కేసులు న‌మోదు చేశామ‌ని వెల్ల‌డించింది. ఇందులో భాగంగా 8 ఆదాయానికి మించిన అక్ర‌మాస్తుల కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 02,2025 07:36 pm
జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు
మాజీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు పనికి రాడ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అప్పుల...
LATEST NEWS   Jul 02,2025 07:36 pm
జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు
మాజీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు పనికి రాడ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అప్పుల...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
⚠️ You are not allowed to copy content or view source