Logo
Download our app
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
NEWS   Jul 01,2025 03:17 pm
పాశ‌మైలారం ఘ‌ట‌న‌పై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం కంపెనీ యాజ‌మాన్యంతో ఇప్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది అత్యంత విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని పేర్కొన్నారు. అధికారుల నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోందని, ఈ దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 03:28 pm
జ‌గ‌న్ ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తాడేప‌ల్లిగూడెంలో మాజీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. త‌న‌పై 11 కేసులు న‌మోదు చేసింది....
LATEST NEWS   Jul 03,2025 03:28 pm
జ‌గ‌న్ ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తాడేప‌ల్లిగూడెంలో మాజీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. త‌న‌పై 11 కేసులు న‌మోదు చేసింది....
LATEST NEWS   Jul 03,2025 03:25 pm
తిరుప‌తి అగ్ని ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశం
తిరుప‌తిలోని శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌య స‌మీపంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న స్థ‌లాన్ని మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష సంద‌ర్శించారు. షాపు ద‌గ్ధం కావ‌డం ప‌ట్ల విచారం...
LATEST NEWS   Jul 03,2025 03:25 pm
తిరుప‌తి అగ్ని ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశం
తిరుప‌తిలోని శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌య స‌మీపంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న స్థ‌లాన్ని మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష సంద‌ర్శించారు. షాపు ద‌గ్ధం కావ‌డం ప‌ట్ల విచారం...
LATEST NEWS   Jul 03,2025 02:42 pm
ఏరియా ఆస్ప‌త్రుల్లో టాటా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ - సీఎం
టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. కుప్పం ఏరియా ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన...
LATEST NEWS   Jul 03,2025 02:42 pm
ఏరియా ఆస్ప‌త్రుల్లో టాటా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ - సీఎం
టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. కుప్పం ఏరియా ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన...
⚠️ You are not allowed to copy content or view source