Logo
Download our app
గుడిపాడులో స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ్ సభ్యుల పర్యటన
NEWS   Jun 30,2025 04:22 pm
కనిగిరి మండలం గుడిపాడులోని ప్రాథమిక పాఠశాలను స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ్ సభ్యులు సందర్శించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ టీం సభ్యులు రవి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ శర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:05 am
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం -...
LATEST NEWS   Jul 01,2025 09:05 am
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం -...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
⚠️ You are not allowed to copy content or view source