Logo
Download our app
ధనుష్‌ వ్యవహారంపై స్పందించిన డైరెక్టర్
NEWS   Jun 30,2025 04:47 pm
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో ధనుష్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. తన తదుపరి చిత్రాన్ని నటుడు శింబుతో చేయనుండటమే ఈ పుకార్లకు కారణం కాగా, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెట్రిమారన్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ ప్రచారం తనను ఎంతగానో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 09:48 am
శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వ‌ర‌ద
ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాలతో ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. క‌ర్నూల్ జిల్లాలోని శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,00,085...
LATEST NEWS   Jul 01,2025 09:48 am
శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వ‌ర‌ద
ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాలతో ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. క‌ర్నూల్ జిల్లాలోని శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,00,085...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
⚠️ You are not allowed to copy content or view source