Logo
Download our app
అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం: మంత్రి లోకేశ్‌
NEWS   Jun 30,2025 03:21 pm
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 09:37 am
తెలుగు రాష్ట్రాలకు.. మరో మూడు రోజులు వానలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి...
LATEST NEWS   Jul 01,2025 09:37 am
తెలుగు రాష్ట్రాలకు.. మరో మూడు రోజులు వానలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
⚠️ You are not allowed to copy content or view source