Logo
Download our app
రోడ్డెక్కిన స‌చివాల‌య సెక్రెట‌రీలు
NEWS   Jun 24,2025 07:37 pm
ప్రతి వార్డు సెక్రెటరీకి డిపార్ట్మెంట్ వారీగా సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి వెంటనే పబ్లిష్ చేయాలంటూ పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ సెక్రెటరీలు నిరసనకు దిగారు. కార్య‌ద‌ర్శుల‌ బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. త‌మ‌ డిమాండ్లను నెరవేర్చాలని ప్ర‌భుత్వాన్ని కోరారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన‌ ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని స్థానికుల‌కు ఎస్ఐ...
LATEST NEWS   Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన‌ ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని స్థానికుల‌కు ఎస్ఐ...
LATEST NEWS   Jul 01,2025 08:12 am
పాశ‌మైలారం ప్ర‌మాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేప‌ట్లో ఘ‌ట‌నా స్థ‌లానికి సీఎం రేవంత్‌
పాశ‌మైలారంలోని సిగాచి ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు,...
LATEST NEWS   Jul 01,2025 08:12 am
పాశ‌మైలారం ప్ర‌మాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేప‌ట్లో ఘ‌ట‌నా స్థ‌లానికి సీఎం రేవంత్‌
పాశ‌మైలారంలోని సిగాచి ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు,...
LATEST NEWS   Jul 01,2025 02:05 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 37మంది మృతి
పాశ‌మైలారంలోని సిగాచి ప‌రిశ్ర‌మలో జ‌రిగిన రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 37కి చేరింది. మ‌రో 25 మంది చికిత్స పొందుతుండ‌గా.. 57 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు...
LATEST NEWS   Jul 01,2025 02:05 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 37మంది మృతి
పాశ‌మైలారంలోని సిగాచి ప‌రిశ్ర‌మలో జ‌రిగిన రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 37కి చేరింది. మ‌రో 25 మంది చికిత్స పొందుతుండ‌గా.. 57 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు...
⚠️ You are not allowed to copy content or view source