Logo
Download our app
ZPHS పాఠశాలను పరిశీలించిన DEO
NEWS   Jun 24,2025 07:50 pm
మందస మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. సరైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
⚠️ You are not allowed to copy content or view source