Logo
Download our app
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
NEWS   Jun 19,2025 05:42 pm
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ సందేశంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన ప్రయాణికుల్లోనూ, సిబ్బందిలోనూ తీవ్ర ఆందోళన రేపింది.

Top News


LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...
LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
⚠️ You are not allowed to copy content or view source