దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి బలవన్మరణం
NEWS Jun 19,2025 11:43 am
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించారు.