రైతు భరోసా డబ్బులు.. రైతులకు ప్రభుత్వం భారీ షాక్..
NEWS Jun 18,2025 05:34 pm
వానాకాలం సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేసినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.