కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం
NEWS Jun 18,2025 02:42 pm
తెలంగాణ రైజింగ్లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి . రాష్ట్రంలోని మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని అన్నారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అయితే తమది ఇన్నోవేటివ్ సర్కార్ అని స్పష్టం చేశారు. దేశంలోనే ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందన్నారు.