భారత దేశ ప్రధానమంత్రి మోదీకి అత్యున్నత పురస్కారం లభించింది. సైప్రస్ దేశం తరపున అవార్డును బహూకరించింది ఆ దేశ పర్యటనలో ఉన్న మోదీకి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం. అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.