Logo
Download our app
రూ. 2 వేలు ఎవ‌రి ఖాతాల్లోకి వెళ్లాయో చెప్పాలి
NEWS   Jun 16,2025 05:01 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ బడుల్లో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదన్నారు. ఏడాది కాలంలో ఒక్క పాఠశాల భవనం నిర్మించ లేద‌న్నారు. నాడు నేడు పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. రూ.2 వేలు కట్ చేసుకొని రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఈ మిగిలి పోయిన రెండు వేల‌ను ఎవ‌రి ఖాతాల్లో జ‌మ చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Top News


TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
⚠️ You are not allowed to copy content or view source