జనగణనపై గెజిట్ నోటిఫికేషన్
NEWS Jun 16,2025 12:53 pm
కుల గణనపై కేంద్ర సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండు దశల్లో ఈ గణన జరుగుతుందని తెలిపింది. జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్లో 2026 అక్టోబర్ 1 నాటికి కుల గణన ముగుస్తుందని పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది