Logo
Download our app
5 ల‌క్ష‌ల మందితో యోగా ర్యాలీ - స‌విత
NEWS   Jun 16,2025 12:30 pm
ఈనెల 21న యోగా డే సంద‌ర్బంగా విశాఖ‌పట్నంలో 5 ల‌క్ష‌ల మందితో భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నామ‌ని వెల్ల‌డించారు మంత్రి ఎస్. స‌విత‌. పెనుకొండ కియా వ‌ద్ద యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. యోగా ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాల‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సంద‌ర్బంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని తెలిపారు. వైజాగ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని , ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

Top News


TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
⚠️ You are not allowed to copy content or view source