Logo
Download our app
గణేష్ ప్రతిమల కళాకారులకు విద్యుత్ షాక్
NEWS   Jun 15,2025 12:11 pm
కోరుట్ల పట్టణంలోని వినాయకుని తయారీ కేంద్రంలో 8 మందికి కరెంట్ షాక్ తగిలింది. తయారుచేసిన గణపతి విగ్రహాలను ఒకచోటి నుండి మరోచోటికి తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంటు 33 kv వైర్లు తగలడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో మెరుగైన వైద్యం కొరకు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Top News


LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...
LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...
⚠️ You are not allowed to copy content or view source