Logo
Download our app
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
NEWS   Jun 15,2025 02:27 pm
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకొని, పొలం వద్దకు తీసుకెళ్లి రేప్ చేశాడు భూక్య హ‌రి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుతో రాష్ట్రంలో పోక్సో కేసుల సంఖ్య 469కి చేరింది.

Top News


LATEST NEWS   Jul 12,2025 09:05 pm
రాఘ‌వ‌పేట‌లో పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌
జ‌గిత్యాల జిల్లా మల్లాపూర్ (మం) రాఘవపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు భూమి పూజ చేశారు. కాంగ్రెస్...
LATEST NEWS   Jul 12,2025 09:05 pm
రాఘ‌వ‌పేట‌లో పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌
జ‌గిత్యాల జిల్లా మల్లాపూర్ (మం) రాఘవపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు భూమి పూజ చేశారు. కాంగ్రెస్...
LATEST NEWS   Jul 12,2025 08:58 pm
స్కూల్ విద్యార్థిని అదృశ్యం
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని చందన థియేటర్ స‌మీపంలో నివాసం ఉంటున్న రేష్మ (12) అదృశ్య‌మైంది. స్కూల్‌కు వెళ్తునాన్న‌ని చెప్పిన వెళ్లిన త‌న కూతురు మూడ్రోజులైనా ఇంటికి...
LATEST NEWS   Jul 12,2025 08:58 pm
స్కూల్ విద్యార్థిని అదృశ్యం
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని చందన థియేటర్ స‌మీపంలో నివాసం ఉంటున్న రేష్మ (12) అదృశ్య‌మైంది. స్కూల్‌కు వెళ్తునాన్న‌ని చెప్పిన వెళ్లిన త‌న కూతురు మూడ్రోజులైనా ఇంటికి...
LATEST NEWS   Jul 12,2025 08:48 pm
BCలకు 42% రిజర్వేషన్లు హర్షనీయం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన...
LATEST NEWS   Jul 12,2025 08:48 pm
BCలకు 42% రిజర్వేషన్లు హర్షనీయం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన...
⚠️ You are not allowed to copy content or view source