జర్నలిస్ట్ రమణ: ప్రధాని మోడీ సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా రామచంద్రపురం మండలం హసన్బాద్ గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో 6 ప్రాంతాలలో గ్రామస్థులతో యోగా, మెడిటేషన్ చేయించారు. గ్రామ వీధులలో సమావేశాలు నిర్వహించి, మోడీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి వివరించారు.