ఎయిర్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. అహ్మదాబాద్ లో తమ సంస్థకు చెందిన విమానం కూలి పోయిన ఘటనతో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు శనివారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే ఏఐ-171 విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. దీని స్థానంలో ఏఐ-159 నెంబర్ కలిగిన ఫ్లైట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.