రెవెన్యూ భవనానికి MLA శంకుస్థాపన
NEWS Jun 13,2025 12:45 am
చోడవరంలో రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఈ భవనాలు నిర్మించి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో తాహసిల్దార్ రామారావు, ఎండిఓ ఏం ఆంజనేయులు, ఈవో నారాయణరావు, పార్టీ నాయకులు సిరిపురపు రమేష్ , గునురు మల్లు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చీరాజు , టౌన్ పార్టీ అధ్యక్షుడు చిన్నా, సకురు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.